జి-7 సదస్సులో పాల్గొననున్న ప్రధాని మోదీ
నేటి నుంచి మూడ్రోజుల పాటు విదేశీ పర్యటన న్యూదిల్లీ,జూన్14: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం మూడు దేశాల పర్యటనకు వెళ్తున్నారు. ఈనెల 15-16 తేదీల్లో సైప్రస్ లో పర్యటిస్తారు. 16-17 తేదీల్లో కెనడాలోని జీ-7 సదస్సులో పాల్గొంటారు. 18న ...








