Day: June 27, 2025

ఇది రైతాంగ పక్షపాత ప్రభుత్వం

- కృష్ణా, గోదావరి నీటిలో తెలంగాణ వాటా కోసం పోరాటం - ఎత్తిపోతల పథకాలతో హుజుర్‌నగర్‌, కోదాడలు సస్యశ్యామలం - మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌, ...

పీవీ.. భారతదేశ ఆణిముత్యం : కేసీఆర్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 27: భారతరత్న పీవీ నరసింహారావు స్పూర్తిగా ప్రజా సంక్షేమం దిశగా పాలన కొనసాగించడమే వారికి మనం అర్పించే ఘననివాళి అని బీఆర్‌ఎస్‌ అధినేత, ...

రేవంత్‌ రెడ్డి పాలనలో వికలాంగులకు స్వర్ణ యుగం

వికలాంగుల సంక్షేమమే ప్రధాన ఎజెండా మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 27: హెలెన్‌ కిల్లర్‌ 145వ జయంతి కార్యకమ్రం మలక్‌పేట్‌లోని వికలాంగుల, వయో వృద్ధులు, ...

నీతి ఆయోగ్‌ డెల్టా ర్యాంకింగ్‌ విడుదల 

దేశవ్యాప్తంగా గట్టు బ్లాక్‌కు 5వ స్థానం జోన్‌-3లో 2వ స్థానం  హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 27: నీతి ఆయోగ్‌ తాజాగా విడుదల చేసిన ఆస్పిరేషనల్‌ బ్లాక్‌ ప్రోగ్రామ్‌ ...

వచ్చే పదేళ్లకు ప్రణాళికలు సిద్ధం చేయండి

జెన్కో డైరెక్టర్లకు కావాల్సినంత స్వేచ్ఛనిస్తాం విద్యుత్‌ ఒప్పందాల అమలుపై రోజువారీ సమీక్షలు చేయండి జెన్‌కో అధికారులు, డైరెక్టర్ల సమీక్ష సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ...

పేద విద్యార్థుల ఆకలి మంటలు

భోజనం పెట్టకుండా గోస పెడుతున్నారు బీఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌27: ‌ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్న పేద విద్యార్థులకు భోజనం పెట్టుకుండా వారిని ...

ఫోన్‌ ‌ట్యాపింగ్‌లో డైలీ సీరియల్‌

అనవసర నేతలను విచారిస్తున్న సిట్‌ ‌ఫిర్యాదు చేసిన తనను మాత్రం దూరం పెట్టారు దుబ్బాక నుంచే ట్యాప్‌ అయినట్లు పలుమార్లు ఫిర్యాదు మెదక్‌ ‌బిజెపి ఎంపి రఘునందన్‌ ...

ఐఏఎంసీకు భూముల కేటాయింపు జీవో రద్దు

హైకోర్టు సంచలన తీర్పు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 27: ‌తెలంగాణ హైకోర్టు సంచలన నిర్ణయం ప్రకటించింది. అంతర్జాతీయ ఆర్బిట్రేషన్‌, ‌డియేషన్‌ ‌సెంటర్‌ ఐఏఎం‌సీకు చేసిన భూ కేటాయింపులను ...

అన్నపూర్ణ పేరు మార్చడం దుర్మార్గం

కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఆ‌గ్రహం హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌27:  ‌రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ ‌నగరంలో అన్నపూర్ణ క్యాంటీన్ల ద్వారా రూ.5కే భోజనం అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ అన్నపూర్ణ ...

టెన్త్ అడ్వాన్స్‌డు సప్లింమెంటరీ ఫలితాలు విడుదల

హైదరాబాద్‌,‌ప్రజాతంత్ర,జూన్‌27:‌తెలంగాణలో సప్లిమెంటరీ పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న పదవ తరగతి అడ్వాన్డస్ ‌సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఉత్తీర్ణతా శాతము 73.35గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ...

Page 1 of 4 1 2 4

TRENDING

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist