Day: June 27, 2025

మేలైన విద్య, మెరుగైన వసతులే ప్రామాణికం

- ఇంజినీరింగ్‌ ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం యోచన - ఆయా అంశాల అధ్యయనానికి కమిటీ నియామకం - నిర్దేశిత సమయంలోనే ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌  హైదరాబాద, ప్రజాతంత్ర, జూన్‌ ...

డిప్యూటీ సీఎంకు ఉద్యోగ సంఘాల జేఏసీ కృతజ్ఞతలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 27: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల మెడికల్‌ రీయంబర్స్మెంట్‌ బిల్లుల మొత్తం రూ.180.38 కోట్లు విడుదల చేసిన సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క్లకు ...

విప్లవాత్మక సంస్కరణలు చేపట్టిన పీవీ

రేపు జయంతి ఆయనను స్మరించుకున్న సీఎం రేవంత్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 27: మాజీ ప్రధానమంత్రి, బహుభాషా కోవిదుడు, రచయిత, ఆర్థిక సంస్కరణల పితామహుడు, భారతరత్న పి.వి.నరసింహారావు ...

గిగ్‌ వర్కర్ల కోసం త్వరలో చట్టం

కార్మిక శాఖ మంత్రి వివేక్‌ వెంకటస్వామి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 27: గిగ్‌ వర్కర్ల హక్కుల కోసం కొత్త చట్టం తెస్తామని తమ పార్టీ అగ్రనేత రాహుల్‌ ...

ఆర్‌అండ్‌బి బలోపేతంపై ప్రత్యేక దృష్టి

ఒక్క రోజే 64మంది డీఈలకు ప్రమోషన్లు, పోస్టింగులిచ్చిన మంత్రి కోమటిరెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 27: గతంలో పెద్ద ఎత్తున ఏఈ, డిఈఈ. ఈఎస్‌ఈలకు పదోన్నతులు, పోస్టింగ్‌ ...

పీజేఆర్‌ ఫ్లైఓవర్‌ రేపటినుండి అందుబాటులోకి

ఓఆర్‌ఆర్‌ నుండి జనార్ధన్‌రెడ్డి (శిల్పా లేఔట్‌-ఫేస్‌) వరకు నిర్మాణం ముఖ్యమంత్రి చేతుల మీదుగా ప్రారంభోత్సవం నగరవాసులకు తప్పనున్న ట్రాఫిక్‌ ఇబ్బందులు హైదరాబాద్‌, జూన్‌ 27: ఔటర్‌ రింగ్‌ ...

ఎంపీ సీఎం కాన్వాయ్‌ వాహనశ్రేణికి బ్రేక్‌ డౌన్‌

కల్తీ డీజిలే కారణంగా నిర్ధారించిన అధికారులు ఇండోర్‌ : మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కాన్వాయ్‌నే పెట్రోల్‌ బంకు నిర్వాహకులు బురిడీ కొట్టించిన సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. రత్లంలో ఓ ...

మునుగోడు ఎన్నికలపుడు నా ఫోన్‌ ట్యాప్‌ చేశారు

ఫోన్‌ ట్యాపింగ్‌పై పార్లమెంటులో ప్రస్తావిస్తా సిట్‌ ముందు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి వాంగ్మూలం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 27: మునుగోడు, దుబ్బాక ఎన్నికల సందర్భంలో తన ఫోన్‌ ...

కోల్‌కతాలో లా కాలేజీ విద్యార్థినిపై అత్యాచారం

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ రాజధానిలో దక్షిణ కోల్‌కతా కస్బా ఏరియాలోని లా కాలేజీ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగిన సంఘటన సంచలనమైంది. దీంతో రాష్ట్రంలోని విద్యా సంస్థలలో విద్యార్థుల ...

మాతాశిశు ఆరోగ్య కేంద్రం ప్రారంభం

హుస్నాబాద్‌లో పలువురు మంత్రుల పర్యటన హుస్నాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 27: హుస్నాబాద్‌ నియోజకవర్గ కేంద్రంలో రూ.11 కోట్ల 50 లక్షలతో నిర్మించిన నూతన 50 పడకల మాతా, ...

Page 2 of 4 1 2 3 4

TRENDING

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist