Day: April 12, 2025

మార్పు మొదలైంది..

కాంగ్రెస్‌ ‌పాలనతో ప్రజల జీవనంలో మెరుగుదల అత్యల్ప ద్రవ్యోల్బణం కలిగిన రాష్ట్రంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు తగిన విధంగా చర్యలు అన్ని వర్గాలకు చేయూతనిచ్చేలా పథకాల అమలు ...

కంచ గచ్చిబౌలి భూములపై దుష్ప్రచారం

ప్రైవేట్‌ ‌పరం కాకుండా 400 ఎకరాలు కాపాడాం విపక్ష పార్టీల తీరుపై మండిపడ్డ మంత్రి శ్రీధర్‌ ‌బాబు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌12:‌ ప్రైవేటుపరం కాబోతున్న 400 ఎకరాల ...

అట్టహాసంగా శోభాయాత్ర

హనమత్‌ ‌జయంతి సందర్భంగా భారీ ర్యాలీ గౌలిగూడ నుంచి తాడ్బంద్‌ ‌వరకు యాత్ర ప్రత్యక్షంగా పర్యవేక్షించిన సిపి సివి ఆనంద్‌ ‌తాడ్‌బంద్‌ ఆం‌జనేయుడిని దర్శించుకున్న నటి ప్రీతిజింటా ...

ఎంఐఎంను గెలిపిస్తే మీ పని ఖతం

డివిజన్ ప్రజలను, ఫ్యామిలీని అడిగాకే వోటేయండి.. రాజాసింగ్ బీజేపీ కట్టర్ కార్యకర్త.. మా మధ్య విబేధాల్లేవ్.. ప్రెస్ మీట్లు తప్ప బీఆర్ఎస్ చేసిన పోరాటాలేమిటి? రాహుల్ మెప్పుకోసమే ...

14న భూ భారతి పోర్టల్ ప్రారంభం

భూ భారతి పై అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష హాజరైన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉన్నతాధికారులు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 12:  ఈ నెల ...

ఆదిలాబాద్‌ ‌నుండి నిర్మల్‌ ‌బస్‌ ‌పయనంలో మూడు గంటల సేపు ముచ్చెమట్లు పట్టించిన మహబూబ్‌ ‌ఘాట్‌ ‌రోడ్డు

కాకతీయ కలగూర గంప - 28 నాగపూర్‌ ‌నుండి హైదరాబాద్‌ ‌వచ్చే జాతీయ రహదారి ఎన్‌ ‌హెచ్‌ 44 ‌పైనే ఆదిలాబాద్‌, ‌నిర్మల్‌ ‌పట్టణాలు ఉంటాయి. పూర్వం ...

శాంతి: సాధ్యాసాధ్యాలు, న్యాయాన్యాయాలు

గొంతు మీద కత్తి పెట్టి, చర్చలు చేయాలంటే ఇండియా చేయదు. అనుకూల వాతావరణం వచ్చే వరకు ఆగి, ఆ తరువాత భారత్‌ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ఒప్పందాలు ...

ప్రతి మొక్కలో ‘రామయ్య’ ను చూసుకుందాం..!

వన్యజీవి రామయ్య.. దరిపల్లి రామయ్య తెలంగాణ చెప్పుకోదగ్గ మనిషి..చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోయే వ్యక్తిత్వం.. జీవితమంతా పర్యావరణ పరి రక్షణకు అంకితం చేసిన వృక్షప్రేమికుడు. ‘‘వన్యజీవి’’ అనే ...

మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై కదలిక

పనుల్లో వేగవంతం చేయాలని సీఎం రేవంత్ ఆదేశాలు.. మీర్ అలం ట్యాంక్ బ్రిడ్జి నిర్మాణం – జూన్‌లో టెండర్లు, ఐలాండ్ జోన్‌కి కొత్త రూపు పర్యాటక ఆకర్షణగా ...

Page 2 of 2 1 2

TRENDING

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist