Day: April 14, 2025

సామ్రాజ్యవాద నియంతృత్వ పోకడలతో ఛిద్రమవుతున్న మధ్య తరగతి ప్రజలు

లోకం ఎట్లుంది సిద్దా అంటే ఎవడి లోకం వాడిదన్నట్లు, ఒకవైపు అమెరికా ఓపెన్‌ ఏఐ, ‌గ్రోక్‌ ఎక్స్ ‌పేరుతో ఆర్టిఫీ షియల్‌ ఇం‌టెలిజెన్స్ ‌చాట్‌ ‌బోట్‌ ‌తయారు ...

ఆరోగ్య సంక్షోభంలో భారత్‌

‌సైలెంట్‌ ‌గా విస్తరిస్తోన్న ఊబకాయం, మానసిక అనారోగ్యం ఐపిఎస్‌ఓఎస్‌ ‌రిపోర్ట్ ‌బయటపడ్డ నిజాలు ఆరోగ్య సంరక్షణకు సంబంధించి భారతదేశం గణనీయమైన మార్పులకు లోనవుతోంది. ఇది అంటువ్యాధి కాని ...

విద్యావ్యవస్థలో సమూల మార్పులు అవసరం

విద్య ఒక దేశ భవిష్యత్ కు బలమైన పునాది. అయితే ప్రస్తుత భారతీయ విద్యావ్యవస్థ ఇప్పటికీ బ్రిటీష్‌ ‌పాలనలో రూపొందించబడిన పాత తత్వాలను ఆధారంగా చేసుకుని కొనసాగుతోంది. ...

రాజ్యాంగాన్ని మార్చాలని బిజేపి, బిఆర్ఎస్ కుట్ర

రాహుల్ గాంధీ తిరోగమనవాది అనడం అవివేకం రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిదీ.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14 : అంబేడ్కర్ అందించిన ...

భూ భార‌తిపై అవ‌గాహ‌న తప్పనిసరి

ప్ర‌తి మండ‌ల స‌ద‌స్సుకు క‌లెక్ట‌ర్లు హాజ‌రుకావాలి... ఇందిర‌మ్మ ఇళ్ల జాబితాకు ఇన్‌ఛార్జి మంత్రుల ఆమోదం ఉండాలి... వేస‌విలో తాగునీటి స‌మ‌స్య రాకుండా ప్ర‌త్యామ్నాయ ప్ర‌ణాళిక‌లు చేయండి క‌లెక్ట‌ర్ల‌కు ...

దశాబ్దాల నిరీక్షణకు తెర

ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత వర్గీకరణ అమలు చేస్తూ ఉత్తర్వులు మంత్రులతో కలిసి ఉత్తర్వులు జారీ చేసిన సీఎం రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 14 : ‌ఎస్సీ ...

అంబేడ్కర్‌ ఆలోచనా విధానాలే దేశానికి శ్రీరామరక్ష

ఆయన చూపిన మార్గంలోనే తెలంగాణ సాకారం దళితులకు అభయహస్తం ఎప్పుడిస్తారో చెప్పాలి బిఆర్‌ఎస్‌ ‌వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కెటిఆర్‌ ‌డిమాండ్‌ ‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 14 : ‌కొత్త ...

కంచ గచ్చిబౌలి భూములు ప్రభుత్వానివే..

సుప్రీంకోర్టులో అఫిడవిట్‌ ‌దాఖలు చేసిన ప్రభుత్వం ఏప్రిల్‌ 16‌వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ న్యూదిల్లీ,ఏప్రిల్‌14: ‌హైదరాబాద్‌ ‌సెంట్రల్‌ ‌యూనివర్సిటీలోని కంచ గచ్చిబౌలి భూములు వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో ...

రైతులకు భరోసా భూ భారతి..

ధరణికి చెల్లుచీటీ ప్రయోగాత్మకంగా మూడు మండలాల్లో అమలు జూన్‌ 2 ‌నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి.. సాంకేతిక సమస్యలు రాకుండా అధ్యయనం కొత్త పోర్టల్‌ ‌ప్రారంభించిన సిఎం రేవంత్‌ ...

భూ భారతి చట్టంతో నా జ‌న్మ‌ధ‌న్యం

ఈ చ‌ట్టం వందేళ్లు వ‌ర్ధిల్లుతుంది. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి   హైద‌రాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 14: తెలంగాణ రాష్ట్ర ప్ర‌జ‌ల భూముల‌కు పూర్తి భ‌ద్ర‌త‌, ...

Page 1 of 2 1 2

TRENDING

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist